Tuesday, 22 March 2016

ముసలి ఎద్దు కథ

గోవు బగవంతునితో సమానం . గోవును ప్రతీ రోజు పూజిస్తే మనకు అన్నీ కష్టాలు తొలగిపోతాయి . మనం నిద్రలేవగానే స్నానం చేసుకొని గోవుచుట్టు మూడు ప్రదిచ్చనలు చేసుకొని నమస్కారం చేసుకోన్నచో మనకు ఉన్న దారిద్ర్యం తొలగిపోతాయి . గోవు ముసలిది అయిపోయింది కదా అని గడ్డి వేయడం దండగ అని వెంకయ్య అనుకొన్నాడు . కానీ గోపన్న సలహా మేరకు గోవును ప్రతీ రోజు నమస్కరిస్తే ధనం వస్తుంది అన్నాడు . వెంకయ్య గోవును ప్రతీ నమస్కరించి దండిగా మేత వేసి పొలంపనులకు వెళ్ళేవాడు . బాగా వర్షాలు పడి పంటలు బాగా పండి మంచి లాబాలు వచ్చాయి . పంటలు బాగా పండడం మాత్రమే కాదు ఇంకా సకల దారిద్ర్యం కూడా తొలగిపోతాయి . కాబట్టి అందరు గో సంరక్షణ చేయండి . అందరు పుణ్యం సంపాదించుకొని సిరి సంపదలతో తులతూగండి . ఇదే విధంగా మానవుడు కూడా ముసలి వాడు అయిపోతాడు కదా ముసలి వాడు అయిపోయాడు ఇక దేనికీ పనికి రాడు అని భోజనం పెట్టకుండా ఇక నీవు వెళ్ళవచ్చు అని చెపుతామా లేదుకదా . మనం చిన్న వయస్సులో మన అమ్మా నాన్న ఏవిధంగా చుసుకోన్నారో మనం కూడా మన అమ్మ నాన్న లను అదేవిధంగా చూసుకోవాలి . 

No comments:

Post a Comment