Thursday, 10 March 2016

గోమాత నమస్తే నమస్తే నమో నమః

గోమాత నమస్తే నమస్తే నమో నమః

గోవులో అన్నీ దేవతలూ నివసిస్తున్నారు . గోవును పూజించడం వలన అన్నీ దేవతలను పూజించే సౌభాగ్యం కల్గుతుంది . పూర్వం శ్రీకృష్ణుడు ఆవులమందలను కాచినాడు గోవులు అంటే శ్రీకృష్ణ పరమాత్మునికి చాలా ఇష్టం .
బ్రహ్మ ఈశ్వరులు కూడా ఆవు దూడగా ఉద్బవించి కలియుగ శ్రీనివాసుని ఆకలి తీర్చారు . గోపూజ చేయడం వలన మన కర్మలు అన్నీ తొలగి పోతాయి . ఆవు మనకు పాలు ఇస్తుంది . పాలు పెరుగు వెన్న నెయ్యి అన్నీ గోవు ద్వారానే లభిస్తుంది .గోవు మూత్రం పేడ ఎరువుగా ఉపయోగపడుతుంది . మనకు నిద్ర మత్తుగా సోమరిగా ఉన్నప్పుడు గోమూత్రంతో ముఖం కడుక్కోవడం వలన ఏదో తెలియని ఫ్రెష్ నెస్ లభిస్తుంది .

No comments:

Post a Comment